అప్పుడు కఠిన పరిస్థితులు చుశా: అధ్యాయన్‌ సుమన్‌
బాలీవుడ్‌ హీరోయిన్‌  కంగనా రనౌత్ ‌, అధ్యాయన్‌ సుమన్‌ బ్రేకప్‌ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సమన్‌ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషం‍గా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇప్పడు నేన…
వైరస్‌ ఉగ్రరూపాన్ని చూస్తారు : డబ్ల్యూహెచ్‌వో
జెనీవా  : ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి  కరోనా వైరస్‌ పై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరికొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్‌-19 ప్రతాపం భవిష్యత్‌పై మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానమ్‌ గేబ్రియసస్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా ప్రభ…
మరింత పతనం, 8950 దిగువకు నిఫ్టీ
ముంబై :  దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఆరంభ భారీ పతనంనుంచి మాత్రం కోలుకోని సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత దిగజారాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 1264 పాయింట్లకు పైగా కుప్ప కూలగా, నిఫ్టీ 347 పాయింట్లు పతనమై 8911 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 8950 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాప…
ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్కానింగ్‌..
విశాఖపట్నం:   రైల్వే స్టేషన్‌కు వచ్చి, బయటకు వెళ్లే ప్రతి ప్రయాణికుడిని థర్మల్‌ స్కానర్‌ ద్వారా తనిఖీ చేస్తున్నామని విశాఖ రైల్వే ష్టేషన్‌ చీఫ్‌ మేనేజర్‌ సురేష్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌-19( కరోనా వైరస్‌) నిరోధానికి విశాఖ రైల్వే స్టేషన్‌లో  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు…
కరోనా : 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత
ముంబై: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్)  కోవిడ్‌ -19  (కరోనా వైరస్‌) వ్యతిరేక పోరాటంలో తన వంతుగా ముందుకు వచ్చింది. భారతదేశంలో కరోనా వైరస్‌తో పోరాడటానికి రూ .100 కోట్లను సాయం అందిస్తున్నట్టు  శుక్రవారం ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను త…
56 పైసలు ఎగిసిన రూపాయి
ముంబై:   డాలరుమారకంలో  దేశీయ కరెన్సీ రూపాయి  బుధవారం భారీగా  కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో, రూపాయి 73.88 వద్ద  ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి ఇంట్రాడే లో 73.55 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.  చివరకు డాలర్‌తో పోలిస్తే 73.61 వద్ద స్థిరపడింది. అంతకుముందు ముగింపుతో పోలిస్తే 56 పైసల పెరు…